Saturday, 18 April 2026 05:37:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైస్ మిల్లులో భారీ పేలుడు మిల్లు పూర్తిగా ధ్వంసం - ఇద్దరికి తీవ్ర గాయాలు.. - ఒకరి పరిస్థితి విషమం కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 29 October 2025 04:20 PM Views : 299

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్, (పెద్దపల్లి జిల్లా) అక్టోబర్ 29, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని ఒక రైస్ మిల్లు లో బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బైలర్ పేలి పెను మాదం జరిగింది . ఇందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా గమనించిన యజమాన్యం హుటాహుటిన గాయపడ్డ వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి కనక దుర్గ రైస్ మిల్లులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.కళ్ళు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు రైస్ మిల్లు బైలర్ పేలింది. ఈ ప్రమాదంలో రెండు గోదాములతో పాటు మిషనర్స్, వరి ధాన్యం, బియ్యం తదితర దెబ్బతిని నష్టం వాటిల్లింది. దాదాపుగా రెండు కోట్ల వరకు నష్టం వాటిల్ని ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైస్ మిల్లు పూర్తిగా ధ్వంసం అయింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :