D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి5 (అక్షరంన్యూస్)* *సామాన్యుడు చెట్లు నరికితే 10000 ఫైన్ వేస్తున్నారు*, అదే అధికారులు ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో చెట్లను నరికిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది, ఓవైపు పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తుంది, నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పంపిణీ చేస్తూ మొక్కలు నాటుతూ, ఆక్సిజన్ శాతం పెంచడానికి కృషి చేస్తున్న అధికారుల చెట్లను నరకడం, నన్నేం చేస్తారు లే అంటూ ప్రగల్ బాలు పలకటం, ఉన్నతాధికారులు చోద్యం చూసినట్లు చూడటం ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, వృక్షాలు నరికిన వారిపై తగిన చర్య తీసుకుని వారితోనే మొక్కలు నాటించాలని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily